మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం చెలరేగింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిపోయింది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ చీలిక వర్గంతో కలిసి వెళ్లి ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో...
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం మరోసారి గవర్నర్ను టార్గెట్ చేశారు. ఆయనను గవర్నర్గా అంగీకరించేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. ఆయన బీజేపీ ప్రచారకర్త అని సంజయ్ రౌత్ అన్నారు. గవర్నర్లుగా ఉన్నవారు...
ఉద్ధవ్ ఠాక్రే వద్ద ఉన్న మరో ఇద్దరు శివసేన ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరతారని శివసేన లోక్సభ ఎంపీ కృపాల్ తుమానే బుధవారం ప్రకటించారు. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు...
రాజకీయ ప్రత్యర్థులపై ఎక్కడలేని ఉత్సాహంతో దాడులు చేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నది. 12 మంది అధికారులు రౌత్ ఇంట్లో ఆరు గంటలకు పైగా...
అత్యంత నాటకీయ పరిణామాల అనంతరం ఏర్పడిన మూడు పార్టీల కూటమి నాయకుడు, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొద్ది సేపటి కిందట ప్రమాణ స్వీకారం చేశారు. ముంబయిలోని శివాజీ పార్క్ వేదికగా...
శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ ఎం ఎల్ ఏ లు ఎంత కట్టుబాటు ప్రదర్శించారు. తాము నమ్ముకున్న సిద్ధాంతం కోసం అమ్ముడు పోకుండా తాము గెలిచిన పార్టీలోనే ఉండి బిజెపి అధికారంలోకి రాకుండా...
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలతో కమలనాథులకు తత్వం బోధపడి ఉంటుంది. కర్నాటక లాంటి రాష్ట్రాలలో చేసినట్లు మహారాష్ట్రలో కూడా చేద్దామని అనుకున్న బిజెపికి అది వీలు కాలేదు. ఈ పరిణామాలలో ఒక్క బిజెపిని మాత్రమే అనాల్సిన...
కేంద్రంలో బిజెపితో అధికారం పంచుకుంటున్న శివసేన అక్కడ కూడా తెగతెంపులు చేసుకున్నది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శివసేన నాయకుడు భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి...
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రానందున రెండవ అతిపెద్ద పార్టీ అయిన శివసేనను గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖతను, బలాన్ని...