ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స...
బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో చురాహ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే హంస్ రాజ్పై పాక్సో చట్టం (Protection...
డిసెంబర్ 1 నుండి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు శనివారం వెల్లడించారు. ఈ తేదీలకు సంబంధించిన ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
వీధి కుక్కల విషయంలో సుప్రీం కోర్టు శుక్రవారం నాడు మరిన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల నుంచి వీధి...
పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పై తెగబడితే కచ్చితమైన సమాధానం చెబుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటు హెచ్చరిక చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం...
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో, డేటింగ్ యాప్ల ద్వారా పరిచయాలు, తదనంతరం ఏర్పడే సంబంధాలకు సంబంధించిన ఒక అత్యాచార కేసులో కర్ణాటక హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. పరస్పర సమ్మతితో (Consensual)...
అందరికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందని ఒక సామెత ఉంది. సరిగ్గా ఇప్పుడు ఈ సామెత దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు సరిపోతుంది. రాజకీయ వ్యూహకర్త...
మహారాష్ట్రలోని సాతారా జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన వెనుక లైంగిక దాడి, వేధింపులు, అవినీతి వంటి అంశాలు దాగి ఉన్నాయని...
ప్రయాగ్రాజ్లో జర్నలిస్టు లక్ష్మీనారాయణ సింగ్ అలియాస్ పప్పు హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు అయ్యాడు. గురువారం రాత్రి పోలీసులు అతడిని పట్టుకున్నారు. అధికారులు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 54 ఏళ్ల లక్ష్మీనారాయణ...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి తమ ముఖ్యమంత్రి పదవికి ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించింది. పట్నాలో గురువారం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో...