ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా నిర్ధారించారు. వారితో బాటు మొత్తం 23 మందిని ఢిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుదల చేసింది....
