Category : వార్తలు

జాతీయంహోమ్

మత్తు మందు ఇచ్చి బాయ్ ఫ్రెండ్ అత్యాచారం

Satyam News
కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన సహ విద్యార్థిచే అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని నగర దక్షిణ భాగంలోని ఆనందపూర్ ప్రాంతం...
ముఖ్యంశాలుహోమ్

నవంబరు నుంచి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు

Satyam News
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతీ పౌరుడికీ సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అనే...
ముఖ్యంశాలుహోమ్

ఆందోళనకర పరిస్థితి లోకి మళ్ళీ న్యూఢిల్లీ

Satyam News
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం మరోసారి చుట్టుముట్టింది. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. స్థానికంగా గాలి నాణ్యత సూచీ (AQI) క్షీణించడంతో, ‘సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ...
జాతీయంహోమ్

మరో పోలీస్ అధికారి ఆత్మహత్య

Satyam News
హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య సంఘటన తీవ్ర కలకలం రేపింది. సైబర్‌ సెల్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న సందీప్ అనే అధికారి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు....
జాతీయంహోమ్

పోలీసు వలలో చిక్కిన భారీ నకిలీ కరెన్సీ రాకెట్

Satyam News
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా మిరాజ్ పట్టణంలో భారీ నకిలీ కరెన్సీ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో అధికారులు రూ.1.11 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక పోలీసు...
ముఖ్యంశాలుహోమ్

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

Satyam News
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన “ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన” పథకం దేశవ్యాప్తంగా రైతాంగానికి వరంగా మారనుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె....
ప్రపంచంహోమ్

ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Satyam News
నోబెల్ శాంతి బహుమతి కోసం విశేషంగా ప్రయత్నించి విఫలమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ సమీపంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని...
ముఖ్యంశాలుహోమ్

కల్తీ మద్యం కట్టడికి “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్

Satyam News
నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్ తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత పాలకులు ఎక్సైజ్ శాఖను సర్వనాశనం చేశారని… ఇప్పుడు దాన్ని గాడిలో పెట్టినా… వారసత్వంగా...
ప్రపంచంహోమ్

పాకిస్తాన్–ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఘర్షణ: 30 మందికి పైగా మృతి

Satyam News
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో జరిగిన తీవ్ర కాల్పుల్లో ఇరుపక్షాల నుంచి డజన్ల కొద్దీ సైనికులు మరణించారు. 2021లో తాలిబాన్ కాబూల్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణగా...
జాతీయంహోమ్

బిహార్ లో ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తి: రాజీపడ్డ నితీశ్

Satyam News
బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సీట్ల పంపకం ఆదివారం ఖరారైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జెడీయూ (JD(U)),...