Category : వార్తలు

జాతీయంహోమ్

మళ్లీ ఎగురుతున్న ఇండిగో విమానాలు

Satyam News
కష్టాల్లో ఉన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ మంగళవారం తమ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయని, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నామని ప్రకటించింది. తాజా వీడియో సందేశంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్...
జాతీయంహోమ్

ఇండిగో అయినా ఎవరైనా ఊరుకోం

Satyam News
ఎంత పెద్ద ఎయిర్‌లైన్ అయినా, ప్రణాళికా వైఫల్యాలు లేదా నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేందుకు అనుమతించబోమని సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్ మోహన్ నాయుడు మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. ఇండిగో...
క్రీడలుహోమ్

9 నుంచి టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ 7 మొదలు

Satyam News
టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (TPL) సీజన్ 7, Clear Premium Water అందించే ఈ టోర్నమెంట్, అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీ టెన్నిస్ స్టేడియంలో డిసెంబర్ 9 నుండి 14 వరకు జరగనుంది. ఎనిమిది జట్లు...
జాతీయంహోమ్

ప్రధాని మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

Satyam News
వందేమాతర గీతం అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ముస్లిం లీగ్‌ను ప్రసన్నం చేసేందుకు నెహ్రూ వందే...
ముఖ్యంశాలుహోమ్

భారత జాతికి ద్రోహం చేసిన జవహర్ లాల్ నెహ్రూ

Satyam News
ముస్లిం లీగ్ ఒత్తిడికి లొంగిన భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతర గీతం ఆత్మను చంపేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక సభలో తీవ్రంగా ఆరోపించారు. వందేమాతరం ఆత్మను, కాంగ్రెస్...
ముఖ్యంశాలుహోమ్

నెహ్రూపై విషం చిమ్ముతున్న పాలక పార్టీ

Satyam News
భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వాన్ని “వక్రీకరించడానికి, అవమానించడానికి జరుగుతున్న ప్రయత్నాలు దేశపు పునాదులను దెబ్బతీయాలనే వ్యవస్థాత్మక యత్నం” అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. ఢిల్లీలోని జవహర్...
జాతీయంహోమ్

సారీ… నో… ఇండిగో ఫ్లయిట్స్ టుడే ఆల్సో….

Satyam News
ఇండిగో విమానాలు నేడు కూడా ఎగరడం లేదు.  కోర్టు ఆదేశాల మేరకు అమల్లోకి వచ్చిన రెండో దశ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్‌ (FDTL), విశ్రాంతి నిబంధనల్లో తాత్కాలిక సడలింపులు పొందినప్పటికీ ఇండిగో...
ప్రపంచంహోమ్

చర్చలు ఫలప్రదం… బంధం మరింత పటిష్టం

Satyam News
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ఫలవంతం అయ్యాయి. భారత–రష్యా మధ్య వ్యాపార లక్ష్యంగా 2030 నాటికి $100 బిలియన్ వ్యాపార విలువను చేరుకోవాలని ఇద్దరూ ఉద్దేశించుకున్నారు....
జాతీయంహోమ్

భారీ సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసులు రద్దు

Satyam News
దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో గురువారం భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. పైలట్లకు సంబంధించిన కొత్త విధులు, విశ్రాంతి సమయానికి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తగిన సిబ్బంది...
ముఖ్యంశాలుహోమ్

రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ప్రోత్సాహానికి దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నేడు 13వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్ల...