Category : వార్తలు

జాతీయంహోమ్

AI ప్రభావం: 20 లక్షల ఉద్యోగాలకు కోత

Satyam News
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) కారణంగా భారతదేశ ఐటీ రంగంలో భారీ మార్పులు రానున్నాయని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఎనిమిది మిలియన్ల (80 లక్షల) మందికి ఉపాధి కల్పిస్తున్న...
ప్రపంచంహోమ్

అమెరికాలో హోరెత్తిన ట్రంప్ వ్యతిరేక నిరసనలు

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాతీరు, నిరంకుశంగా ఉన్నాయంటూ ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేశారు. ‘నో కింగ్స్’ (No Kings) పేరుతో 50 రాష్ట్రాలలో, 2,500...
క్రీడలుహోమ్

గుజరాత్‌పై విజయం.. మూడో స్థానంలో పటిష్టంగా టైటాన్స్

Satyam News
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ దూకుడు కొనసాగుతోంది. త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన 97వ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-25 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది....
జాతీయంహోమ్

ఎలక్ట్రీషియన్ ఘాతుకం: భార్యను చంపి…

Satyam News
బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల ఎలక్ట్రీషియన్ తన భార్యను హత్య చేసి, ఆ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగిన కరెంట్ షాక్‌గా నమ్మించేందుకు ప్రయత్నించాడు....
ముఖ్యంశాలుహోమ్

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Satyam News
దక్షిణ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
జాతీయంహోమ్

“ORS” (Oral Rehydration Solution) పేరుతో మోసం

Satyam News
“ORS” (Oral Rehydration Solution) పేరుతో వస్తున్న తప్పుడు ప్రకటనలపై ఎనిమిదేళ్లుగా చేసిన పోరాటానికి హైదరాబాద్‌కు చెందిన శిశురోగ నిపుణురాలు డా. శివరంజని సంతోష్‌కు పెద్ద విజయం లభించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల...
క్రీడలుహోమ్

పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది లేదు….

Satyam News
ఉగ్రదాడులు చేస్తున్న పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేదిలేదని ఆఫ్ఘానిస్తాన్‌ ప్రకటించింది. రానున్న మూడు దేశాల టి20 సిరీస్‌ (పాకిస్తాన్‌, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్‌)‌లో పాల్గొనబోమని ప్రకటించింది. పాకిస్తాన్‌ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్‌ క్రికెటర్లు మృతిచెందిన...
జాతీయంహోమ్

పాకిస్తాన్ భూభాగమంతా బ్రహ్మోస్‌ పరిధిలోనే…

Satyam News
భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ భూభాగం ఇక ఏ మాత్రం క్షేమకరం కాదు… నిజం… ఇదే హెచ్చరికను భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జారీ చేశారు. రక్షణ...
ముఖ్యంశాలుహోమ్

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

Satyam News
వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులను ప్రొత్సహించినప్పుడే జీఎస్టీ సంస్కరణలకు సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటివి సాకారం...
జాతీయంహోమ్

డిజిటల్ మోసం: రూ.58 కోట్లు హాంఫట్

Satyam News
మహారాష్ట్రలో మరోసారి భారీ స్థాయి డిజిటల్ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 72 ఏళ్ల వ్యాపారవేత్తను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా నటించిన మోసగాళ్లు రూ.58 కోట్లకు మోసం చేశారు. ఈ...