Category : వార్తలు

ప్రపంచంహోమ్

సిడ్నీ ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ లింక్

Satyam News
సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో పాల్గొన్న ఇద్దరిలో ఒక వ్యక్తిని సాజిద్ అక్రమ్ గా గుర్తించారు. సాజిద్ అంతర్జాతీయ...
ముఖ్యంశాలుహోమ్

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News
సచివాలయంలో వైద్యారోగ్య రంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని అత్యున్నత వైద్య నిపుణుల సలహా బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు....
జాతీయంహోమ్

సోనియా, రాహుల్ పై ఈడీ కేసు కొట్టివేత

Satyam News
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ దశలో ఈడీ...
ముఖ్యంశాలుహోమ్

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో లోకేష్‌ భేటీ సీక్రెట్‌..?

Satyam News
మంత్రి నారా లోకేష్‌ బిజిబిజీగా గడుపుతున్నారు. అమెరికా, కెనడా పర్యటన ముగించుకుని వచ్చిన లోకేష్..వెంటనే విశాఖలో 8 ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇటీవల వరుస...
ముఖ్యంశాలుహోమ్

4 లక్ష‌ల సంత‌కాలా…ప్రూఫ్ చూపించండి

Satyam News
మెడిక‌ల్ కాలేజీలను ప్రైవేటీక‌ర‌ణ అంటూ అస‌త్య ఆరోప‌ణ‌లు,అపోహ‌లు చేసి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఏపీ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రైవేటీక‌ర‌ణ ఆపాలంటూ వైఎస్ఆర్పీపీ  కోటి సంత‌కాలంటూ విజ‌య‌న‌గ‌రంలో త‌ల‌పెట్టిన...
ప్రపంచంహోమ్

బీచ్ లో పేలుడు: 11 మంది మృతి

Satyam News
ఆహ్లాదకరంగా ఉన్న బీచ్ ఒక్క సారిగా భీకర శబ్దాలతో ఉలిక్కిపడింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఆదివారం భయానక ఉగ్రదాడికి వేదికైంది. హనుక్కా పండుగ తొలి రోజును జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలపై...
ప్రపంచంహోమ్

ట్రంప్ నిర్ణయానికి ఎదురుతిరిగిన ఆ ముగ్గురు….

Satyam News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. 50 శాతం సుంకం విధింపు అమెరికా కార్మికులు, వినియోగదారులు...
జాతీయంహోమ్

త్వరలో జేపీ నడ్డా వారసుడి ఎంపిక

Satyam News
త్వరలో బీజేపీకి జాతీయ నూతన అధ్యక్షుడు వస్తున్నాడా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దీనికి అవును అనే సమాధానం వస్తున్నది. జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంకేతాలు గురువారం రాత్రి స్పష్టమయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర...
జాతీయంహోమ్

గుట్టలు గుట్టలుగా రద్దయిన నోట్లు

Satyam News
ఉత్తర ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్రమ నగదు రవాణా జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు దాడి...
క్రీడలుహోమ్

పబ్లిక్ లోకి వచ్చిన స్మృతి మందానా

Satyam News
వివాహం రద్దు అయిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు వైస్‌–కెప్టెన్‌ స్మృతి మందానా తొలిసారి పబ్లిక్ లోకి వచ్చారు. దీనితో తనకు క్రికెట్‌పై ఉన్న ప్రేమను బయట పెట్టినట్లు అయింది. 29 ఏళ్ల...