గుంటూరుహోమ్

రాష్ట్రం లో వంట గ్యాస్ కొరత లేదు

రాష్ట్రంలో ఎల్పిజి కొరత లేదని, ప్రజలు అనవసర ఆందోళనకు గురికావొద్దని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. గృహ అవసరాలతో పాటు వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఇబ్బందేమీ లేదన్నారు. గ్యాస్ అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలకుండా జిల్లాల జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

Related posts

పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయలు

Satyam News

మొక్కజొన్న పంటను కొనుగోలు చేయండి

Satyam News

కోల్డ్రిఫ్ దగ్గు మందు ప్రమాదకరం… వాడద్దు

Satyam News

మావిగన్‌పై జగన్‌ కోరిక తీరాలంటే.. చంద్రబాబు మరో 3 సార్లు..!!

Satyam News

కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు

Satyam News

భారీ శ‌బ్దాల‌తో సైలెన్సర్‌ లు వాడితే చర్యలు

Satyam News

Leave a Comment