కరీంనగర్హోమ్

రామడుగు లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామడుగు విఠలేశ్వర వెంకటేశ్వర దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. కళ్యాణ వేడుకల నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు

సర్పంచి ఎండి మొయిజ్ స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణ విజయ్, ఆంజనేయులు, ఉప సర్పంచ్ పెందోటి రాజు, కార్యదర్శి శ్రీనివాసు, హనుమాన్ భక్తులు పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది.

Related posts

విశాఖకి అమెజాన్‌..  ఐటీ ప్లస్‌ AWS డేటా సెంటర్‌..!

Satyam News

డొల్ల కంపెనీల పుట్ట.. చెవిరెడ్డి బుట్ట

Satyam News

ఫార్వర్డ్ ప్లేయర్ నవనీత్ కౌర్ ప్రతిష్టాత్మక అవార్డు

Satyam News

అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం

Satyam News

పాలు లేవు.. నెయ్యి లేదు… అంతా కల్తీ…

Satyam News

రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు

Satyam News

Leave a Comment