సత్వర న్యాయం అందేలా న్యాయస్థానాలు చొరవతీసుకోవాలి
అత్యున్నత న్యాయస్థానం నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న అపరిష్కృత కేసుల విషయంలో ప్రభుత్వంతోపాటు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని స్థాయిల్లో 3...