ముఖ్యమంత్రి కేసిఆర్ సారధ్యంలో తెలంగాణలో పారదర్శక పాలన సాగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీషారావు తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న సీట్లలో 43...
తాండూరు పట్టణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన గణపతులను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్...
వృత్తిదారుల సమస్యలపై ఈ నెలలో జరుగుతున్న వివిధ ఆందోళనలో వృత్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనిఉ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎర్ర శ్రీకాంత్ పిలుపునిచ్చారు. స్థానిక మంచి కంటి మీటింగ్...
సీనియర్ రాజకీయనేత తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఆయన ఇంటికి పొంగులేటి వెళ్లారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో...
అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం క్రింద గౌరవ వేతనాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు సీయం కేసీఆర్ కు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్...
కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో సూపర్డెంట్ రమేష్ కి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్...
ఖమ్మం వేదికగా జరిగిన రైతు ఘోష :బీజేపీ భరోసా బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దుబాయ్ అని...
కామారెడ్డి, గజ్వేల్ లో కేసీఆర్ ఓటమితో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కానుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ...
ఖమ్మం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి మరోకసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ని హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా...
తెలంగాణ రాష్ట్ర ప్రగతి చిహ్నం Dr. Br అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో వైభవోపేతంగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దేవాలయం, మసీద్, చర్చి లు ప్రారంభించరు. కార్యక్రమంలో...