Tag : #KrishnaRiver

కర్నూలుహోమ్

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద

Satyam News
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 45,192 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, వివిధ మార్గాల ద్వారా 48,444 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు....
హైదరాబాద్హోమ్

నిధులు ఆంధ్రాకు నీతులు తెలంగాణకు

Satyam News
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు పొదుపు సూత్రాలు చెప్పారని, కానీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం భారీగా నిధులు ఇచ్చారని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా...
మెదక్హోమ్

కృష్ణా జలాల విషయం పట్టించుకోని సీఎం

Satyam News
మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జలాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా...