ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కచ్చితంగా చెప్పారు. చర్చలలో కూడా “ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదు, అదే అత్యంత కీలక విషయం” అని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో...
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ సంయుక్త సైన్యాధిపతి అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయకపోతే గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని ఆయన...
అన్యాయమైన డిమాండ్లు పెట్టకపోతే తాము అమెరికాతో మళ్లీ చర్చలకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. పాకిస్తాన్ లో జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసిన నేపథ్యంలో, ఇరాన్ మరోసారి అమెరికాతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని...
ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో జరిగిన కీలక చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ చర్చల నుండి అర్ధాంతరంగా...
యుద్ధం ముగిసినా కూడా అతి కీలకమైన హోర్మోజ్ జలసంధిని తెరవడం ఇప్పటిలో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ మందుపాతరలు పెట్టారో ఇరాన్ మరచిపోయింది. గత నెలలో జరిగిన ఘర్షణ సమయంలో ఇరాన్ సముద్ర మార్గంలో...
గల్ఫ్ లో యుద్ధం మళ్లీ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక్క రోజులోనే కాలం తీరిపోయింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగించిన నేపథ్యంలో, ప్రతిస్పందనగా ఇరాన్ కీలక సముద్ర...
అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయినా జరిగిన నష్టం మాత్రం అపారం. ప్రపంచంలోని చాలా దేశాల ఆర్ధిక పరిస్థితి ఈ యుద్ధం కారణంగా ఛిన్నాభిన్నం అయింది. గతంలో కఠిన వ్యాఖ్యలు చేస్తూ...
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ రెండు వారాల పాటు పరస్పర దాడులను నిలిపివేయాలని సంయుక్తంగా ప్రకటించాయి. ఈ...
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లోని ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనంపై దాడి జరిగింది. మంగళవారం ముగ్గురు దుండగులు అక్కడి పోలీసులపై కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కాల్పుల ఘటనలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో...
ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని కాపాడేందుకు ఇప్పటివరకు 1.4 కోట్లకు పైగా ఇరానీయులు...