టర్కీ, సిరియాలో భూకంపం మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు 4,500కు పైగా మరణించినట్లు సమాచారం అందుతున్నది. ఒక్క టర్కీలోనే 3వేలకు పైగా చనిపోగా సిరియాలో సుమారు 1500 మంది మృత్యువాత పడ్డారు....
టర్కీ దాని సమీప దేశాలలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. నూర్ద్గికి తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించాయి. దీని ప్రభావం సిరియా వరకు కనిపించింది. భూకంపం కారణంగా పలు భవనాలు కుప్పకూలినట్లు సమాచారం....
పౌరుల హక్కులు, స్వేచ్ఛలకు హామీ ఇచ్చే కొత్త రాజ్యాంగాన్ని తీసుకువస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. 1980లో సైనిక తిరుగుబాటు తర్వాత రూపొందించిన రాజ్యాంగం ఇప్పటికే కాలం చెల్లిందని ఎర్డోగాన్ అన్నారు....
కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో టర్కీ ప్రస్తావించడాన్ని భారత్ సీరియస్ గా పరిగణిస్తున్నది. కాశ్మీర్ అంశంలో వేరే ఏ ఇతర దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ చాలా కాలంగా చెబుతున్నది....