కేరళ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి వీ డీ సతీషన్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలో ఉందని గురువారం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ‘కేరళ...
ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అలా ఎందుకు చెప్పారు అనే అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు,...
పాకిస్తాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ‘స్మార్ట్ లాక్డౌన్’ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతినడంతో...
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెతన్యాహు తన రాజకీయ మనుగడ కోసం సాగిస్తున్న ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 కోట్ల మంది...
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ కుబేరుల స్వర్గధామం దుబాయ్ను అతలాకుతలం చేస్తున్నాయి. నిత్యం పర్యాటకులు, పెట్టుబడిదారులు మరియు విలాసవంతమైన జీవనశైలితో కళకళలాడే ఈ మహానగరం ఇప్పుడు యుద్ధం ధాటికి వెలవెలబోతోంది. ఇరాన్ యుద్ధం...