Category : హైదరాబాద్

హైదరాబాద్హోమ్

తోపుడు బండ్ల వ్యాపారుల నుండి అక్రమ వసూళ్లు

Satyam News
తోపుడు బండ్ల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక అక్రమ వసూళ్ల (Extortion) ముఠాను చార్మినార్ పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు. చార్మినార్ ప్రాంతంలో...
హైదరాబాద్హోమ్

ఇప్పుడు… మీ రోజువారీ స్టైల్‌కి కూడా లగ్జరీ టచ్

Satyam News
హైదరాబాద్‌లోని కోకాపేటలో CELARA ఫైన్ జ్యువెలరీ షోరూమ్‌ను నారా బ్రాహ్మణి ఘనంగా ప్రారంభించారు. లగ్జరీ జ్యువెలరీ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయానికి ఇది శుభారంభం. CELARA — ‘Everyday Luxury’ అనే ప్రత్యేక కాన్సెప్ట్‌తో...
హైదరాబాద్హోమ్

పెట్రోల్, డీజిల్ తో పాటు వంట గ్యాస్ కొరత లేదు

Satyam News
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద...
హైదరాబాద్హోమ్

హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News
హైదరాబాద్ రవాణాలో కొత్త దశ ప్రారంభం కాబోతున్నది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైనట్లు కేంద్రం తెలిపింది. CESL నేతృత్వంలో ఈకేఏ మొబిలిటీ-గ్రీన్ సెల్ కన్సార్టియం ద్వారా ఈ...
హైదరాబాద్హోమ్

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు...
హైదరాబాద్హోమ్

ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు

Satyam News
తెలంగాణలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు వారాల వ్యవధిలోనే కిలో చికెన్ ధర ఏకంగా 140 రూపాయల వరకు పెరిగి, ప్రస్తుతం రికార్డు స్థాయిలో 360 రూపాయలకు చేరుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్...
హైదరాబాద్హోమ్

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్

Satyam News
మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లీం సోదరులు...
హైదరాబాద్హోమ్

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

Satyam News
రంజాన్ చివరి శుక్రవారం నమాజ్ కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చార్మినార్ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్లు చేశారు. ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక నమాజ్‌లు...
హైదరాబాద్హోమ్

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ

Satyam News
వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.  జర్నలిస్టుల  సమస్యలపై శాసన మండలిలో మంగళవారం...
హైదరాబాద్హోమ్

ఇక రాష్ట్రంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు

Satyam News
రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసన మండలిలో రవాణా శాఖకు...