Month : February 2026

సినిమాహోమ్

మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Satyam News
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. కల్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో...
జాతీయంహోమ్

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్‌ ప్రత్యేకత ఇదీ

Satyam News
ఒడిశా పర్యటనలో ఉన్న పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నేతృత్వంలోని తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం మూడో రోజున భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్‌ను (సీఐఎఫ్ఏ) సందర్శించింది. మీడియా బృందానికి సీఐఎఫ్ఏ...
గుంటూరుహోమ్

దొంగ బుద్ధిని ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త

Satyam News
గుంటూరులో జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించే సమయంలో ఓ వైసీపీ కార్యకర్త చేతివాట ప్రదర్శించాడు. దేవుడి గదిలోని ముడుపును సొమ్మును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పోలీసుల సెక్యూరిటీ తనిఖీలో ఈ తతంగం...
ముఖ్యంశాలుహోమ్

కల్తీ నెయ్యిపై మరో కమిటీ..నిర్ణయం సరైనదేనా?

Satyam News
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ వ్యవహారంపై సిట్‌ సమర్పించిన 11 పేజీల నివేదికపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో...
విజయనగరంహోమ్

రాజాం జీఎంఆర్ ఇలాకా లో రెండు చోట్ల భారీ చోరీలు

Satyam News
రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంఆర్ టౌన్ షిప్ లోని అపార్ట్మెంట్స్ లో భారీ చోరీలు జరిగాయి. రెండు ప్రాంతాలను విజయనగరం జిల్లా ఎస్పీ సందర్శించి, నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు....
విజయనగరంహోమ్

మోహన్ బాబు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

Satyam News
విజయనగరం లో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సినీ నటుడు మోహన్ బాబు దిష్టి బొమ్మ ను దగ్దం చేశారు. విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయించిన...
మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో ఓకే వార్డులో ఇద్దరు ఆర్యవైశ్యులు పోటీ

Satyam News
వనపర్తి మునిసిపల్ పరిధిలోని 33వ వార్డులో  ఆర్యవైశ్య మహిళలు పోటీ చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ తరపున మిడిదొడ్డి మాధవి రమేష్, బిజెపి పార్టీ నుండి  బచ్చు సౌజన్య రామకృష్ణ (రాము)పోటీలో ఉన్నారు. బచ్చు రాము...
ప్రపంచంహోమ్

భారత్ ను ముంచెత్తనున్న అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు?

Satyam News
భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలపై మరొక్క అనుమానాల నీడ పరచుకుంది. భారత్ లాంటి అతి పెద్ద మార్కెట్ లోకి తమ వ్యవసాయ ఉత్పత్తులను పంపుతున్నామని వాషింగ్టన్ ప్రకటించడం కొత్త అనుమానాలకు తావిస్తున్నది. అమెరికా వ్యవసాయ...
కర్నూలుహోమ్

మహా శివరాత్రి నుంచి శ్రీశైలం లో ఉచిత లడ్డూలు

Satyam News
శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 8 నుండి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల కోసం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారి దర్శనానికి...
ప్రత్యేకంహోమ్

బెంగళూరు కేంద్రంగా ‘కుట్రల’ ఆపరేషన్

Satyam News
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు, ఆయన బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా సాగిస్తున్న మంతనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రం నుంచి రాజకీయాలు నడపడం వెనుక పక్కా వ్యూహం ఉందని...