Month : April 2026

జాతీయంహోమ్

బెంగాల్, తమిళనాడులో పోలింగ్ ప్రారంభం

Satyam News
బెంగాల్ లోని తొలి విడత స్థానాలు 152, తమిళనాడులోని మొత్తం స్థానాలకు 234 గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా...
ప్రత్యేకంహోమ్

ఇండియా మ్యాప్ లో అమరావతి కి టిక్ మార్క్

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని నగరం అమరావతి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి నగరాన్ని భారతదేశ అధికారిక పటంలో రాజధానిగా నమోదు చేశారు. దీని ద్వారా అమరావతి రాజధాని హోదాకు మరింత...
మహబూబ్ నగర్హోమ్

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

Satyam News
తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. గురువారం గద్వాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. పోలీస్ పహారా మద్య ప్రైవేటు...
ఆధ్యాత్మికంహోమ్

చిన జీయర్ కు శ్రీగురూజీ సవాల్

Satyam News
సనాతన ధర్మం గురించి పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేయడాన్ని శ్రీ స్వామి రామానంద యోగజ్జాన పీఠాధిపతి అంతర్ముఖానంద శ్రీగురూజీ తీవ్రంగా ఖండించారు. ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస ఆశ్రమంలో జగద్గురు...
రంగారెడ్డిహోమ్

వ‌న‌స్థ‌లిపురం పీఎస్ లో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై ఫిర్యాదు

Satyam News
హైద‌రాబాద్ వ‌నస్థ‌లిపురం పోలీస్ స్టేష‌న్ లో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై వ‌న‌స్థ‌లిపురం శ్రీభ్ర‌మ‌రాంబిక మ‌ల్లికార్జున స్వామి దేవ‌స్థానం క‌మిటీ చైర్మ‌న్‌ ప్ర‌ముఖ అడ్వ‌కేట్‌,హైద‌రాబాద్‌ బార్ కౌన్స‌ల్ మెంబ‌ర్ ఎం.వీ.మ‌ణిశేఖ‌ర్ ఫిర్యాదు చేసారు....
మహబూబ్ నగర్హోమ్

బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు

Satyam News
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి జానకి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని జిల్లా...
హైదరాబాద్హోమ్

విజయవంతంగా తొలి రోజు ఆర్టీసీ సమ్మె

Satyam News
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృత రూపం దాల్చుతోంది. సమ్మెలో భాగంగా మొదటి రోజు పోరాటాన్ని విజయవంతం చేసిన కార్మికులకు ఆర్టీసీ జేఏసీ నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. ఇదే ఉత్సాహంతో రేపటి...
హైదరాబాద్హోమ్

ఆర్టీసీ సమ్మెకు బీసీ రాజ్యాధికార సమితి మద్దతు

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై బీసీ రాజ్యాధికార సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులు మాత్రమే కాకుండా, ఆర్టీసీ సేవలను వినియోగించే ప్రయాణికులలో కూడా మెజారిటీగా...
ప్రత్యేకంహోమ్

పేరుకే ప్రభుత్వ ఉద్యోగి… జీవితమంతా జగన్ సేవ

Satyam News
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గా పనిచేసిన కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తుడు లాగా ఏనాడు ప్రవర్తించలేదు. ఉద్యోగం లో ఉన్నా వైసీపీ నాయకుడు గానే ఉన్నాడు. మాజీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు...
సంపాదకీయంహోమ్

31 దేశాల కంపెనీలు.. లక్షన్నర ఉద్యోగాలు… ఏపీలో మెగా జాబ్‌ సెంటర్‌!

Satyam News
మన దేశంలో సిటీల్లో ఇండస్ట్రీలు పెడతారు. అవే ఇండస్ట్రియల్ సిటీలు అవుతాయి. కానీ పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఒక నగరాన్ని నిర్మిస్తే.. ఫ్యాక్టరీల కోసమే ఒక సిటీని డెవలప్ చేస్తే.. అదే శ్రీసిటీ. తిరుపతి...