Month : April 2026

ముఖ్యంశాలుహోమ్

మొక్కజొన్న రైతుల ఇబ్బందులు తీర్చరా?

Satyam News
జోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ఎంపీ డి కె అరుణ నేడు ఆకస్మికంగా గద్వాల మార్కెట్ యార్డ్‌ను సందర్శించారు. మార్కెట్‌కు భారీగా మొక్కజొన్న తీసుకొచ్చిన రైతులు కొనుగోళ్లు జరగక...
మహబూబ్ నగర్హోమ్

ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam News
జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక పాత బస్ స్టాండ్, షుకూర్ కాంప్లెక్స్ నందు వెల్ కేర్ పాలి క్లినిక్ లోఉచిత వైద్య శిబిరం ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది....
చిత్తూరుహోమ్

శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదంపై సమీక్ష

Satyam News
తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిస్థితిని సమీక్షించారు. తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో, బయోట్రిమ్ వెనుక భాగంలో మంటలు చెలరేగినట్లు...
ముఖ్యంశాలుహోమ్

పెట్రోల్ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు

Satyam News
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు,...
సినిమాహోమ్

దువ్వాడ మాధురి హీరోయిన్ గా చిన్ టపాక్

Satyam News
గవిరెడ్డి కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం “చీన్ టపాక్ డుం డుం” ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో దువ్వాడ మాధురి ఒక విభిన్నమైన మరియు కీలకమైన పాత్రలో కనిపిస్తుండటం విశేషం....
రంగారెడ్డిహోమ్

వైభవంగా శ్రీ పరమేశ్వర లింగం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ

Satyam News
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ కొత్తగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ పరమేశ్వరుని శివలింగం, గ్రామ దేవత శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వేద పండితులు యు....
ప్రత్యేకంహోమ్

రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలి

Satyam News
పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్‌కి తగిన సప్లయ్ ఉండేలా చూడాలని, సోమవారంలోగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయం...
విశాఖపట్నంహోమ్

గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి: టెక్ కంపెనీల ఆసక్తి

Satyam News
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా...
హైదరాబాద్హోమ్

సమ్మిళిత అభివృద్ధిలో జనాభా లెక్కలు అవసరం

Satyam News
2027 జనాభా లెక్కలకు సంబంధించి తెలంగాణలో 2026 ఏప్రిల్ 26న స్వీయ గణన అధికారికంగా ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి నిర్ణీత ఆన్‌లైన్ జనగణన...
సినిమాహోమ్

దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు ఇండోనేసియా పురస్కారం

Satyam News
తెలుగు సినీ రంగం లో గత 30 సంవత్సరాలనుండి పలు ప్రయోగాలు చేస్తూ ఎంతో మంది నూతన కళాకారులకు అవకాశాలు ఇస్తున్న సినీ శ్రామికుడు, దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు మరో అంతర్జాతీయ...