అతి తీవ్ర విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే నేపాల్ కు మరో ప్రమాదం ముంచుకు వస్తున్నదే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 26న సంభవించిన భారీ ఆకస్మిక వరదల విషాదం నుంచి నేపాల్...
వైసీపీ తనపై చేస్తున్న సోషల్మీడియా ప్రచారానికి చెక్ పెడుతూ వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన బహిరంగ లేఖ రాశారు. తనను నమ్మకద్రోహి అంటూ విమర్శిస్తున్న వైసీపీ నేతలపై నిప్పులు...
కోటి ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన చేపలు, చికెన్, మటన్ మార్కెట్ ఏర్పాటు వల్ల చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఉపాధి అవకాశం కల్పించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు...
మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు అయిన ఇద్దరు ఇప్పుడు వీధినపడ్డారు. అందులో ఒకరు విజయసాయి రెడ్డి. అన్ని కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి ఇటీవలి కాలంలో...
ఏలూరులో ఓ జిల్లా స్థాయి అధికారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్నారు. ఇందుకు గాను ఆ అధికారికి ఘనమైన వీడ్కోలు పలకాలని జిల్లా స్థాయి లో ఆ శాఖ లో పనిచేసే గ్రామ...
జాతీయ క్రీడా దినోత్సవం–2026 సందర్భంగా మై భారత్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని రెండు విద్యాసంస్థల్లో “ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్...
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం శ్రావణ ఉపకర్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాల సేవ, సహస్రనామార్చన...
ఆంధ్రప్రదేశ్కు రిలయన్స్ సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏలూరు జిల్లాలో ఏకంగా రూ.2.18 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టును పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టుతో ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.65,000 కోట్ల ఆదాయం రాబోతోంది....
ఆంధ్రప్రదేశ్లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొంటోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద సంఖ్యలో గృహ నిర్మాణాలకు అనుమతులు సాధించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ ద్వారా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చమురు నిల్వలు, నిక్షేపాలపై ఆధిపత్యం కొనసాగించేందుకు ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే వెనిజులాతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...