మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు అయిన ఇద్దరు ఇప్పుడు వీధినపడ్డారు. అందులో ఒకరు విజయసాయి రెడ్డి. అన్ని కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి ఇటీవలి కాలంలో...
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విషం చిమ్ముతూ వైసీపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని జనసేన పార్టీ నేత, పెందుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు...
ఎర్రబస్సు కామెంట్ జగన్ క్రెడిట్ కథలకు చెక్ పెట్టడంతో పాటు వైసీపీని ముంచేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం ఆరాటపడుతూ.. వైసీపీ నేతలు ఎంత పోరాటం చేసినా ప్రజలు నమ్మడం లేదు. విమానాశ్రయం ప్రారంభోత్సవం...
తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత కొన్నాళ్లుగా పార్టీలో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నారని, సజ్జల స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భర్తీ చేస్తున్నారని సాగిన ప్రచారానికి తన...
కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పి 11తో సరిపెట్టుకోమని వైసీపీని మూలన కూర్చోబెట్టినా.. ఆ పార్టీ ఇంకా బుద్ధి మార్చుకోలేదు. భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ హెల్త్కేర్ నెట్వర్క్లలో ఒకటిగా ఉన్న కిమ్స్ కు...