విశాఖపట్నంహోమ్

మోడీని చూసేందుకు కిటకిటలాడిన జనం!

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని మోడీని చూసేందుకు జన ప్రవాహం వస్తోంది. ఉత్తరాంధ్రకు అందున భోగాపురం కు ఏర్ పోర్ట్ రావడం తమ అదృష్టంగా చెప్పుకుంటున్నారు ఉత్తరాంధ్ర వాసులు. తమ చిరకాల వాంఛ తీరిందని, పారిశ్రామిక ప్రగతికి ఆజ్యం పోసినట్టేనని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్ పోర్ట్ ప్రాంగణంలో 13వేల మందితో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నీస్ బుక్ లోకి చేరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రామసందరరెడ్డి ఆ అవార్డు ను ప్రకటించారు కూడా. ఈ థింసా నృత్యాన్ని ప్రధాని మోడీ చూశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

రైతులకే మా తొలి ప్రాధాన్యం: నాదెండ్ల మనోహర్

Satyam News

న్యూస్‌క్లిక్‌పై ఈడీ కొరడా.. రూ 184 కోట్ల జరిమానా

Satyam News

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News

వనపర్తిలో ఓకే వార్డులో ఇద్దరు ఆర్యవైశ్యులు పోటీ

Satyam News

పాత్రికేయులు కొండేపూడి మృతి

Satyam News

U Turn: మళ్లీ మాట మార్చిన అమెరికా అధ్యక్షుడు

Satyam News

Leave a Comment