హైదరాబాద్ హోమ్

శోభాయాత్ర లో ప్రమాదం: ఐదుగురు మృతి

ఉప్పల్ రామంతపూర్ గోకుల నగర్ లో శ్రీ కృష్ణ శోభాయాత్ర సందర్భంగా దురదృష్టవశాత్తు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదు మంది విద్యుత్ షాక్ కు గురయ్యారు, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని మ్యాట్రిక్స్ హాస్పిటల్ కి తరలించారు. తరువాత మృతదేహాలను గాంధీ మార్చురీ కి పంపించారు. గాయపడినవారు ప్రస్తుతం మ్యాట్రిక్స్ హాస్పిటల్ (నాంపల్లి), స్థానికంగా చికిత్స పొందుతున్నారు. మృతులగా క్రిష్ణా అలియాస్ డైమండ్ యాదవ్ (21), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (45) గుర్తించబడ్డారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు; ఇంకా వివరాలు రావాల్సి ఉన్నాయి.

Related posts

2025 ఆసియా కప్ ఫైనల్: భారత్ ఘన విజయం

Satyam News

సామర్ధ్యం పెంచుకున్న భారత నావికాదళం

Satyam News

ఇండియాపై ‘టారిఫ్ వార్’ కు ట్రంప్ ఆదేశాలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!