26.7 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

శోభాయాత్ర లో ప్రమాదం: ఐదుగురు మృతి

ఉప్పల్ రామంతపూర్ గోకుల నగర్ లో శ్రీ కృష్ణ శోభాయాత్ర సందర్భంగా దురదృష్టవశాత్తు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదు మంది విద్యుత్ షాక్ కు గురయ్యారు, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని మ్యాట్రిక్స్ హాస్పిటల్ కి తరలించారు. తరువాత మృతదేహాలను గాంధీ మార్చురీ కి పంపించారు. గాయపడినవారు ప్రస్తుతం మ్యాట్రిక్స్ హాస్పిటల్ (నాంపల్లి), స్థానికంగా చికిత్స పొందుతున్నారు. మృతులగా క్రిష్ణా అలియాస్ డైమండ్ యాదవ్ (21), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (45) గుర్తించబడ్డారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు; ఇంకా వివరాలు రావాల్సి ఉన్నాయి.

Related posts

పవిత్ర తిరుమల కొండపై కర్ణాటక కుట్ర

Satyam News

వాకర్స్ అసోసియేషన్ మెగా వైద్య శిబిరం

Satyam News

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News

అవసరం లో ఉన్న వైసీపీ కార్యకర్త ను ఆదుకున్న మంత్రి లోకేష్

Satyam News

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

Satyam News

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న చంద్రబాబు

Satyam News

Leave a Comment