కృష్ణహోమ్

కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు

#SatyaKumarYadav

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు కరిచిన బాలికలకు అందిస్తున్న చికిత్స పై అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు.

7th class చదివే 12 మంది విద్యార్ధినుల శరీరoపై అతి చిన్న ఎలుకల గాట్లు కనిపoచాయని,యాంటీ రాబిట్ వాక్సిన్ ఇచ్చామని, ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. అందరి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అందరూ పాఠశాలల్లోనే మరో గదిలో ఉన్నారని చెప్పారు.

సహచర విద్యార్థులను కూడా అప్రమత్తం చేశామని గాట్లు ఉంటే చెప్పాలని సూచించమని చెప్పారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని, సిహెచ్ వోలు ఏఎన్ఎంలను అప్రమత్తం చేసామని చెప్పారు.బాలికలకు వైద్యం అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్య కుమార్ అధికారులను ఆదేశించారు.

Related posts

దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు ఇండోనేసియా పురస్కారం

Satyam News

కీసర గుట్ట పై శివ రాత్రి సందడి

Satyam News

గాజాలో ఇజ్రాయెల్ చర్యలు యుద్ధ నేరాలే

Satyam News

బ్రేకింగ్ న్యూస్: లడ్డు కల్తీ వ్యవహారంలో కీలకపరిణామం

Satyam News

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

Satyam News

డ్రగ్స్ రహిత రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్

Satyam News

Leave a Comment