26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

అనుమానంతో భార్య కాలు నరికిన భర్త

#Crime

పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు వైవాహికేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య కాలును నరికాడు. వల్లెపు లక్ష్మయ్య తన భార్య భూలక్ష్మితో గొడవపడి, కట్టెలు నరికే గొడ్డలితో కుడికాలు మనికట్టు వద్ద నరికాడు.

తీవ్రంగా గాయపడిన భూలక్ష్మిని స్థానికులు తొలుత సత్తెనపల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అనంతరం అంబులెన్సులో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

గల్ఫ్ లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి

Satyam News

కల్తీ టీ పౌడర్ రాకెట్ గుట్టు రట్టు

Satyam News

తిరుమలలో వైసీపీ రాజ్యం నడుస్తోందా?

Satyam News

తెగబడి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్

Satyam News

అంతరించిపోతున్న నాటక రంగానికి ఊపిరి

Satyam News

బర్బరీకుడు ద సన్నాఫ్ ఘటోత్కచ మూవీ గ్రాండ్ ఓపెనింగ్

Satyam News

Leave a Comment