మహబూబ్ నగర్హోమ్

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

#TSRTC

తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. గురువారం గద్వాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. పోలీస్ పహారా మద్య ప్రైవేటు సిబ్బంది సహాయంతో ఆయా ప్రాంతాలకు ప్రైవేటు బస్సులలో ప్రయాణికులను తరలిస్తున్నారు. కార్మికుల ఆందోళనను ఆడ్డుకునేందుకు గద్వాల ఆర్టీసి బస్‌ డిపో వద్ద పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Related posts

వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడమే ధ్యేయం

Satyam News

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News

ఖొమైనీ హత్యకు ప్రతీకారం మా బాధ్యత

Satyam News

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

Satyam News

ఈ స్వరాభిషేకం సినిమా కథ కాదు

Satyam News

సోషల్ మీడియాపై నిషేధం: ఒక సంచలనం

Satyam News

Leave a Comment