హైదరాబాద్హోమ్

గవర్నర్‌ను కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు

#SanjaiJaju

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు శుక్రవారం లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజుకు గవర్నర్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాల సాధనలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. భేటీ సందర్భంగా రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. సమావేశంలో  గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  ఎం దాన కిషోర్ ఉన్నారు.

Related posts

సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

Satyam News

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సుప్రీంకోర్టుకు….?

Satyam News

కిలాడి దంపతులపై రాయదుర్గంలో కేసు నమోదు

Satyam News

చీటీల పేరుతో ఘరానా మోసం…!

Satyam News

బిహార్ లో ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తి: రాజీపడ్డ నితీశ్

Satyam News

బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య

Satyam News

Leave a Comment