హైదరాబాద్హోమ్

ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ

#Revanthreddy

రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి చైర్మన్ గా 26 మంది వివిధ శాఖల  ఉన్నతాధికారులు సభ్యులుగా రాష్ట్ర స్థాయి ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ( G.O. Rt. 427 ) జారీ చేసింది.

రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, దానిని ఎలా ఎదుర్కోవాలి, వంటి పలు అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎక్స్ పర్ట్ కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అత్యంత కీలక ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.

ఈ ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డికి గురుతర బాధ్యతను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అప్పగించారు.

Related posts

జూబ్లీహిల్స్ గెలుపు రేవంత్ రెడ్డిదే

Satyam News

తాటి ఈత వనాలు దగ్ధం కాకుండా మనమే చూసుకోవాలి

Satyam News

మోదీపై వైసీపీ ఎటాక్… కాంగ్రెస్ గూటికి జగన్..?

Satyam News

ఘనంగా 3వ నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

Satyam News

తెలంగాణ రీసైక్లింగ్ సర్వీస్: పాత పేరు.. కొత్త ప్యాకింగ్!

Satyam News

BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ఏర్పాటుకు శ్రీకారం

Satyam News

Leave a Comment