శ్రీకాకుళంహోమ్

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

#AASRAA

అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ (ఆశ్రా) జాతీయ సదస్సు డిసెంబర్ 6 న విజయవాడ లో జరగనుంది. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు, బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అశ్రా సేవలను కొనియాడారు. వినియోగదారుల హక్కులు, విధులపై ప్రజలకు అవగాహన కల్పించటం ముదావహమన్నారు. అలాగే ఆమదాలవలస శాసన సభ్యులు, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ కూడా అశ్రా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో అశ్రా జిల్లా చైర్మన్ డాక్టర్ గంజి ఎజ్రా, కమిటీ సభ్యులు అడ్వకేట్ D రాంబాబు, అడ్వకేట్ సారథి, బాల కృష్ణ, జాప్ జిల్లా అధ్యక్షులు జి షణ్ముఖ తదితర సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ఇంద్రకీలాద్రిపై భక్తులను అలరించిన ‘కూచిపూడి నృత్య ప్రదర్శన’

Satyam News

బాల రాముడిని కొల్లగొట్టిన వారంతా అరెస్టు

Satyam News

తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన భవనం ప్రారంభం

Satyam News

కుట్ర రాజకీయం చేస్తున్న నేరగాళ్లు

Satyam News

గల్ఫ్ లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి

Satyam News

చీఫ్ సెక్రటరీకి మానవ హక్కుల సంఘం నోటీసు

Satyam News

Leave a Comment