February 10, 2026
హైదరాబాద్హోమ్

పోలీసులకు చిక్కిన అంతర్ రాష్ట్ర ముఠా

#TelanganaPolice

అంతర్ రాష్ట్ర చోరీ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరులో ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వ్యాన్‌ నుంచి రూ.7.1 కోట్లు కాజేసిన ముఠాలో ముగ్గురు నిందితులు హైదరాబాద్‌ పోలీసులకు చిక్కడం సంచలనం కలిగించింది. సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సిటీ పోలీసుల సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం హైదరాబాద్‌ వచ్చిన సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) అధికారులు వీరి నుంచి రూ.53 లక్షలు రికవరీ చేసిన పోలీసులు బెంగళూరుకు తరలించారు. సినీ పక్కి లో చోటు చేసుకున్న  ఈ దోపిడీ  బెంగళూరు తో పాటు వివిధ రాష్ట్రాలలో  సంచలనం కేసుగా అయ్యింది.

Related posts

రూ. 347 కోట్లతో జోగులాంబ దేవాలయ అభివృద్ధి

Satyam News

యూరియా కొరతకు కారణం ఏమిటి

Satyam News

మేడారం జంపన్నవాగులో జలకళ

Satyam News

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News

ఫ్రాన్స్ లో తెలంగాణ శాసన బృందం పర్యటన

Satyam News

నేడు పవిత్ర భీష్మ ఏకాదశి

Satyam News

Leave a Comment