Category : పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరిహోమ్

నరసాపురం లేసుల స్పెషాలిటీ: 25 ఏళ్ల క్రితమే చంద్రబాబు బ్రాండింగ్‌

Satyam News
నరసాపురం లేసులు… ఎంతో స్పెషల్‌.. వీటికి 200 ఏళ్ల చరిత్ర ఉంది.. అంటే నరసాపురం లేసులకి ఎంతటి ప్రత్యేకత ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ ప్రత్యేకతే ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆకర్షించింది. తన...
పశ్చిమగోదావరిహోమ్

హక్కుల సాధనకు టీచర్స్ ఫోరమ్ దీక్ష

Satyam News
హక్కుల సాధన కై ఏ పి సి ఆర్ ఎమ్ టీచర్స్ యునైటెడ్ ఫోరమ్ ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆత్మ గౌరవ దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు ఏలూరు జిల్లా...
పశ్చిమగోదావరిహోమ్

పాత టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Satyam News
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్...
పశ్చిమగోదావరిహోమ్

బాల్య వివాహాలను నిరోధించడం మన బాధ్యత

Satyam News
బాల్య వివాహాలను నిరోధించే చట్టాలను పటిష్టంగా అమలు పరిచే విధంగా చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్, చైల్డ్ మ్యారేజ్ నిరోధక వ్యవస్థ సంయుక్తంగా దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని బాల్య వివాహాలు నిరోధక...
పశ్చిమగోదావరిహోమ్

భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి

Satyam News
భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి జరిగింది. అక్కడి కార్యదర్శి, సర్పంచ్ కుమ్మకై కోట్లలో నిధులు స్వాహా చేశారు. నకిలీ బిల్లులతో నకిలీ షెల్ కంపెనీలను సృష్టించి ఆ కంపెనిల ద్వారా పంచాయతీ సామానులు కొనుగోలు...
పశ్చిమగోదావరిహోమ్

అసైన్మెంట్ భూములకు రక్షణ కల్పించాలి

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం పేదలు, దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. సోమవారం నాడు ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం...
పశ్చిమగోదావరిహోమ్

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

Satyam News
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో యాదవ కార్తీక వన సమారాధనలో ఏలూరు ఎమ్ పి.   ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్ పి మాట్లాడుతూ ‎యాదవులు పారిశ్రామికవేత్తలుగా  ఎదగాలని...
పశ్చిమగోదావరిహోమ్

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ

Satyam News
పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట నియోజకవర్గం , మార్టేరు సెంటర్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో విగ్రహా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
పశ్చిమగోదావరిహోమ్

కొత్త రోడ్డుకు అప్పుడే గతుకులు….

Satyam News
ప్రభుత్వం కొత్తగా బి టి రోడ్డు నిర్మించిందని ఇక నుండి గతుకులు లేని దుమ్ము ధూళి లేని ప్రయాణం చేయవచ్చని ఆ గ్రామాల ప్రజలు  పడ్డ ముచ్చట మూన్నాళ్ల కే ఆవిరై పోయింది. కొత్తగా...
పశ్చిమగోదావరిహోమ్

10వ తరగతి కూడా పాస్ కాని ఉన్నతాధికారి….?

Satyam News
పదవ తరగతి ఫెయిల్ అయ్యాడని అందరూ చెప్పుకునే ఒక డివిజనల్ అధికారి పదోన్నతి పై మరో జిల్లాకు అధికారిగా వెళ్లారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అందరికి ఇదే అనుమానం ఉంది కానీ ఎవరూ...