హక్కుల సాధన కై ఏ పి సి ఆర్ ఎమ్ టీచర్స్ యునైటెడ్ ఫోరమ్ ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆత్మ గౌరవ దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు ఏలూరు జిల్లా నలుమూలల నుండి సి ఆర్ ఎమ్ టి లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సి ఆర్ ఎమ్ టి లను విద్యా శాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఖచ్చితమైన జాబ్ చార్ట్ అమలు చేయాలని కోరారు. అందరిలాగానే సి ఆర్ ఎమ్ టి లకు ఎమ్ టి ఎస్ లకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
previous post
next post
