పశ్చిమగోదావరిహోమ్

హక్కుల సాధనకు టీచర్స్ ఫోరమ్ దీక్ష

#Teachers

హక్కుల సాధన కై ఏ పి సి ఆర్ ఎమ్ టీచర్స్ యునైటెడ్ ఫోరమ్ ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆత్మ గౌరవ దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు ఏలూరు జిల్లా నలుమూలల నుండి సి ఆర్ ఎమ్ టి లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సి ఆర్ ఎమ్ టి లను విద్యా శాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఖచ్చితమైన జాబ్ చార్ట్ అమలు చేయాలని కోరారు. అందరిలాగానే సి ఆర్ ఎమ్ టి లకు ఎమ్ టి ఎస్ లకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.

Related posts

యెమెన్‌లో దాడులకు తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు

Satyam News

న్యాయమూర్తి ఎదుటకు బాల్క సుమన్

Satyam News

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై మంత్రి జూపల్లి సమీక్ష

Satyam News

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్థన్‌ రాజు

Satyam News

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి

Satyam News

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

Satyam News

Leave a Comment