26.7 C
Hyderabad
September 20, 2026
పశ్చిమగోదావరిహోమ్

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో యాదవ కార్తీక వన సమారాధనలో ఏలూరు ఎమ్ పి.   ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్ పి మాట్లాడుతూ ‎యాదవులు పారిశ్రామికవేత్తలుగా  ఎదగాలని ఆకాంక్షించారు.  ఏలూరు పార్లమెంట్ ను మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయనున్నట్టు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఒక యాదవుడిగా పుట్టడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. యాదవ కార్తీక వన సమారాధనలో పాల్గొనడం ఆనందంగా ఉందని పుట్టా మహేష్ అన్నారు.‎ తప్పిపోయిన బాలికలు, మహిళల ఆచూకీ కనిపెట్టేందుకు ఆధునిక సాంకేతికత ను అందిపుచ్చుకుని  పోలీసు శాఖతో కలిసి పనిచేస్తూ, ఒక ఎన్జీవో  ఏర్పాటు చేస్తున్నట్టు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.

Related posts

జంగిల్ రాజ్ పై నిప్పులు చెరగిన మోడీ

Satyam News

శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్సైట్లు

Satyam News

2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదు

Satyam News

ట్రంప్ ను తొలగించాలని డెమొక్రాట్ల డిమాండ్

Satyam News

తిరుమల కొండపై ఒక విలేఖరి ఆక్రమణలు

Satyam News

“వడ్డే” కన్నా యూత్ దొరకలేదా?

Satyam News

Leave a Comment