అమరావతి సచివాలయంలో హోం మంత్రి అనిత జైలు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో మొత్తం 106 జైళ్లు (ఫంక్షనింగ్ & నాన్-ఫంక్షనింగ్ కలిపి) ఉండగా, అందులో...
నేతన్నలకు రెట్టింపు ఆదాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారికి ఆర్థిక మేలు కలిగేలా చేనేత సహకార సంఘాల చెంతకు వచ్చి చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు స్థిరత్వం , విశ్వసనీయత, మన్నికైన పాలన దిశగా అడుగులు వేయడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యూహాత్మక త్యాగమే ప్రధాన కారణమని జనసేన నేత సందీప్ పంచకర్ల పేర్కొన్నారు. రాష్ట్ర...
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన, కిముడు దయాకర్ 18 సంవత్సరాలు యువకుడు గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుచుండగా లమ్మసింగి గవర్నమెంట్ హాస్పటల్ కి శుక్రవారం...
తాను ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకుడిని కానని ప్రజల సమస్యలు వినడానికి, వారి కష్టాల్లో తోడుండేందుకు నిరంతరం అందుబాటులో ఉండే సేవకుడినని పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం...
విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీగా ఎం ఎన్ వీ ఎస్ ప్రభాకర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఆర్థిక, పరిపాలనా, ఉత్పత్తి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్...
అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని.. అలా జరగ్గకూడదని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం...
ఏపీ రాజకీయాల్లో హాట్ సీట్గా మారిన పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ MLA SVSN వర్మను తప్పిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. గత...
దేశ జీడీపీలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల వాటా 10 శాతానికి చేరుకోవడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్ర జీఎస్డీపీ లక్ష్యాలు, వృద్ధిరేటు, అభివృద్ధి ప్రణాళికలపై జిల్లా కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేశారు....