మన ఇంటి నుంచి, మన గ్రామ నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామని, కాలుష్యాన్ని నివారించి, భావితరాలకు ఆస్తులే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ...
కడప జిల్లాలో అల్మాస్పేటలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీస్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఘటనకు ముందు నుంచే ఉద్రిక్త పరిస్థితులపై సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో కడప టూటౌన్ సీఐ ప్రసాదరావుపై...
స్టెల్త్ అనేది రాడార్ల కళ్లుగప్పే ఒక అధునాతన భౌతిక ప్రక్రియ. దీనిని ప్రధానంగా రాడార్ క్రాస్ సెక్షన్ (ఆర్.సి.ఎస్) తగ్గింపు ద్వారా సాధిస్తారు. యుద్ధ విమానం జామెట్రిక్ షేప్ (డిజైన్) ను ప్రత్యేక కోణాల్లో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30 వరకు పొడింగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు...
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి...
కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. గత నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ...
పాత మంగళగిరి హిందూ శ్మశానవాటికకు ఆధునిక రూపు తీసుకువస్తూ రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా...
పల్నాడు జిల్లాలో అనుమతులు లేని అనధికార భవన నిర్మాణాలు మరియు అక్రమ లే-అవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో...
రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నరసరావుపేట 15వ వార్డులో ఆవో ఉర్దూ సీఖే...
స్వదేశ్ దర్శిని 2.0 తో భాగంగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో పంచాయతీ రాజ్ ద్వారా నిర్మాణం చేపట్టే ప్రహరీ గోడ నిర్మాణ పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్...