Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహారాష్ట్ర మంత్రి & ఎన్నికల...
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ను తీసుకెళ్లిన విమానం బుధవారం ఉదయం పుణే జిల్లా బారామతి సమీపంలో కూలిపోయే ముందు గాల్లో “కొంచెం అస్థిరంగా” కనిపించిందని ఓ మహిళా ప్రత్యక్షసాక్షి తెలిపారు. భూమిని తాకిన...
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం...
ప్రతీ ఒక్కరూ రోడ్ భద్రతా నియమాలను పాటించాలని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం విజ్ఙప్తి చేసారు. నగరంలోని రింగ్ రోడ్ పి.ఎస్.ఆర్. స్కూలులో యోగా సెంటర్లో యోగా భారత్ అధ్వర్యంలో జరిగిన అవగాహన...
రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు విజయ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ నటించిన ‘జన నాయగన్’కు సెన్సార్ సర్టిఫికెట్పై సింగిల్ జడ్జి ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ప్రముఖ నటుడు...
భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య మంగళవారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. 2007 నుంచి చర్చల్లో ఉన్న ఈ ఒప్పందంపై హైదరాబాద్ హౌస్లో ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ...
గణతంత్ర వేడుకల సాక్షిగా వైకాపా కార్యాలయంలో చోటుచేసుకున్న దృశ్యాలు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తున్నాయి. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, విప్లవ వీరుడు సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల చిత్రపటాల...
వందేమాతర గీతం రచించి 150 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో జరిగిన వందేమాతరం వేడుకలు అవార్డు ప్రధాన కార్యక్రమంలో తెలుగు సినీ రంగానికి చెందిన విలక్షణ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు...
కడప నగరంలోని ఎర్రముక్కపల్లి ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వంద మందికిపైగా రౌడీలతో వచ్చిన దుండగులు రెండు జెసిబిల సహాయంతో ఓ నివాస గృహాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఎలాంటి...
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ...