Author : Satyam News

3024 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
వరంగల్హోమ్

రికార్డు స్థాయిలో మేడారం జాతరకు వచ్చిన భక్తులు

Satyam News
మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక్క రోజులో 80 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ...
ప్రత్యేకంహోమ్

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ ‘నెయ్యి’ వాస్తవమే

Satyam News
2019–24 మధ్య తిరుమలలో కల్తీ నెయ్యి వాడింది నిజం. 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారుచేసి భక్తులకు పంపిణీ చేశారు….. 600 పేజీల ఛార్జ్‌షీట్‌లో హిందువులు భయపడే...
ప్రత్యేకంహోమ్

అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి

Satyam News
విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం పుణె జిల్లా బారామతిలో పూర్తయ్యాయి. అజిత్ పవార్ అంత్యక్రియలకు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మాజీ కేంద్ర...
వరంగల్హోమ్

మహా జన సముద్రం గా మారిన మేడారం

Satyam News
మేడారం మహాజాతర భక్తజన సంద్రమైంది. వన దేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల...
ఆధ్యాత్మికంహోమ్

నేడు పవిత్ర భీష్మ ఏకాదశి

Satyam News
పౌరాణిక చరిత్రను పరిశీలించిన విజ్ఞులు, భీష్మాచార్యుడు మాఘశుక్ల సప్తమినుంచి ఏకాదశి నాటికి పంచప్రాణాలైన ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానములను వరుసగా యోగక్రియ ద్వారా త్యజించాడని వివరించారు. ఈ అయిదు తిథుల పుణ్యకాలాన్నే భీష్మపంచకం...
ప్రపంచంహోమ్

ఇక పిల్లలకు నో సోషల్ మీడియా…..

Satyam News
15 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లును ఫ్రాన్స్ పార్లమెంట్ దిగువ సభ (నేషనల్ అసెంబ్లీ) ఆమోదించింది. పిల్లలను అధిక స్క్రీన్ టైమ్ నుంచి రక్షించేందుకు ఇది కీలక చర్యగా...
నెల్లూరుహోమ్

వీఎస్‌యూలో ముగిసిన ‘ఆంగ్ల బోధన’ జాతీయ సదస్సు

Satyam News
నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ముగిసింది. “ఆంగ్ల భాష మరియు సాహిత్య బోధనలో ఇటీవలి ధోరణులు” (Recent...
ముఖ్యంశాలుహోమ్

బంగ్లాదేశ్‌లో అరెస్టైన మత్స్యకారుల విడుదలకు తక్షణ చర్యలు

Satyam News
విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ నౌకాదళం అరెస్టు చేసిన ఘటనను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఫిబ్ర‌‌వ‌రి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 2న మాఘపౌర్ణమి సందర్భంగా కూపుచంద్రపేట ఉత్సవం. 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం...
చిత్తూరుహోమ్

శిక్షణలో ఉన్న పిల్లల పురోగతిపై ఛార్ట్ లు రూపొందించండి

Satyam News
టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణం సంస్థలో శిక్షణ పొందుతున్న చిన్నారుల పురోగతి దశలపై ఛార్ట్ లు రూపొందించాలని  టిటిడి జేఈవో (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్) డా. ఎ. శరత్ అధికారులకు సూచించారు. శ్రవణం...