Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. యస్ఆర్ అండ్ బి జిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న ఈ...
దేశవ్యాప్తంగా వరుసగా ఎన్నికవుతున్న పార్లమెంట్ సభ్యుల ఆస్తులు గత పదేళ్లలో కళ్లు చెదిరే రీతిలో పెరిగాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా విశ్లేషణలో వెల్లడించింది. 2014 నుండి 2024 మధ్య...
తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు పెట్టుబడులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో సర్పంచులు, ఉప సర్పంచులు,...
ప్రపంచ సినిమా పండుగ… వేదిక సిమ్లా హిమాచల్ ప్రదేశ్… వచ్చిన ఎంట్రీలు… 11,000 పైగా… ఇచ్చిన అవార్డులు… సుమారు 300…. సిమ్లా హిమాచల్ ప్రదేశ్ వేదికగా ఇటీవల జరిగిన ప్రపంచ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో...
సైబర్ మోసాలన్నింటిలో ఇది మరింత ప్రమాదకరమైనది. చాలా ఆకర్షణీయంగా, సాధారణ మోసాలకు మించి ఒక మెట్టు ముందున్నదిగా కనిపిస్తున్నా ఇందులో దిగితే ఇక అంతే సంగతులు…… “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్” అనే పేరుతో...
సంక్రాంతికి సొంతూళ్లకు తరలివచ్చే వారితో ఏర్పడే రద్దీని ఆసరాగా తీసుకుని ప్రైవేటు బస్సుల యజమానులు అధిక ఛార్జీలు వసూలుచేస్తే చర్యలు తీసుకుంటామని, ధరలు పెంచకుండా పర్యవేక్షిస్తున్నామని రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు....
గత వైభవాన్ని, సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే గండికోట ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా, బంధు మిత్రులతో తరలి రావాలని జిల్లా కలెక్టర్, టూరిజం కౌన్సిల్ చైర్మన్ డా.శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. శనివారం...
వెనిజులా అధ్యక్షుడిని బంధించినట్లే ట్రంప్ రష్యా అధ్యక్షుడిని కూడా బంధించబోతున్నారా? ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రపంచ రాజకీయాలలో తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ఉక్రెయిన్ యుద్ధం...
వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న డీ.ఎం. జగన్మోహన్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ మిల్లుకు సీఎంఆర్ పర్మిషన్ ఇవ్వడానికి రూ. ఒక లక్ష డెబ్బై వేలు...
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. వైజాగ్ చేరుకోవడానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే...