Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వార్తల్లొకెక్కారు. ఐతే ఈ సారి విజయసాయిరెడ్డి లేవనెత్తిన అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన హిందూ మతంపై కుట్ర జరుగుతోందని, డబ్బు...
వందేమాతర గీతం అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ముస్లిం లీగ్ను ప్రసన్నం చేసేందుకు నెహ్రూ వందే...
ముస్లిం లీగ్ ఒత్తిడికి లొంగిన భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వందేమాతర గీతం ఆత్మను చంపేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక సభలో తీవ్రంగా ఆరోపించారు. వందేమాతరం ఆత్మను, కాంగ్రెస్...
సస్పెన్షన్ లో ఉండి కుల రాజకీయాలు చేసుకుంటున్న ఏపీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ తనపై నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇస్తే ఇప్పుడే రాలేనని సమాధానం పంపించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్...
ఈ నెల 8, 9 తారీఖుల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ – 2025 సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇది పూర్తిగా...
బాల్య వివాహాలను నిరోధించే చట్టాలను పటిష్టంగా అమలు పరిచే విధంగా చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్, చైల్డ్ మ్యారేజ్ నిరోధక వ్యవస్థ సంయుక్తంగా దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని బాల్య వివాహాలు నిరోధక...
భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వారసత్వాన్ని “వక్రీకరించడానికి, అవమానించడానికి జరుగుతున్న ప్రయత్నాలు దేశపు పునాదులను దెబ్బతీయాలనే వ్యవస్థాత్మక యత్నం” అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. ఢిల్లీలోని జవహర్...
ఏఐలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది.. ఏపీ టాప్లో ఉంది… ఈ మాట అంటోంది ఎవరో కాదు.. కేంద్రం.. అవును, ఐటీలో ఏపీ అగ్రగామిగా ఉందని తెలిపారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్…...
తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్ వద్ద కొలువైన 5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మ వారి ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. తక్షణం బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం...
వికారాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రవర్తన నియామవాళికి అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో బహుళ దశల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో, మునుపటి దశల్లో పోలింగ్...