Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2 వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఆలయ EO మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో బుధవారం (జూన్ 17వ తేదీన) నిర్వహించబోయే ‘ఉచిత సామూహిక అక్షరాభ్యాస’ మహోత్సవానికి దేవస్థానం అధికారులు సర్వసిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన...
అమలాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, విశాలాంధ్ర స్టాప్ రిపోర్టర్ కొండేపూడి సత్యనారాయణ(ఆంధ్రభూమి సత్యనారాయణ ) ఈరోజు ఉదయం ముమ్మిడివరంలోని ఆయన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. దాదాపు 40 సంవత్సరాలు పత్రికా రంగంలో పనిచేశారు....
అధికారం కోల్పోయిన రెండేళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఆసక్తికరమైన ఈ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్నది. అదేమిటంటే…. పార్టీ ఏ ప్రాంతంలో కూడా ఆశాజనకంగా లేదు....
సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి… పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం తొలి ప్రతులను సింగపూర్లోని భారత...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్షాల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. లోక్ సభ స్థానాలను జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రం నుంచి 50 శాతం పెంచే...
డ్రోన్లు, తక్కువ ఎత్తులో దాడులకు వచ్చే శత్రు విమానాలు, హెలికాప్టర్ల నుంచి రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సుమారు 250 లాంచర్లు,...
పశ్చిమాసియా ఘర్షణకు ముగింపు పలికే దిశగా అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడటంతో పాటు సముద్ర మార్గాల ద్వారా...
కాకినాడ జిల్లా, తుని మండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ...
రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాసాంధ్రులు (ఎన్ఆర్ఐలు)...