Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
అమెరికా ఇరాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఆడిన మరొక దొంగ నాటకం బయటపడింది. అమెరికా ఇజ్రాయిల్ దాడుల నుంచి తమ యుద్ధ విమానాలను కాపాడుకోవడానికి ఇరాన్ కోరగానే పాకిస్తాన్ తమ భూ భాగంలో వాటిని...
తమిళనాడులోని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం దుకాణాలను వచ్చే రెండు...
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ గ్రౌండ్లో జరిగిన ఘన కార్యక్రమంలో ఆయనతో ప్రమాణ స్వీకారం...
నేతన్నలకు రెట్టింపు ఆదాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారికి ఆర్థిక మేలు కలిగేలా చేనేత సహకార సంఘాల చెంతకు వచ్చి చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి...
ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అలా ఎందుకు చెప్పారు అనే అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు,...
పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లేందుకు మే 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు “జెండా పండుగ” నిర్వహించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని...
ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత, నటి సుమ కనకాల సోమవారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో సమతా మూర్తిని సందర్శించారు. 216 అడుగుల ఎత్తైన సమతా మూర్తి విగ్రహాన్ని ఆమె భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం సుమ...
ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూర్తిగా తిరస్కరించారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు పంపిన ప్రతిపాదన “పూర్తిగా ఆమోదయోగ్యం కానిది” అంటూ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, నీటి వనరుల అభివృద్ధి అంశాలపై...
కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో కీలక...