సినిమాహోమ్

గాయకుడు గా మారిన దర్శకుడు పీసీ ఆదిత్య

#PCAditya

విలక్షణ దర్శకుడు, నిత్య ప్రయోగశీలి డా. పీసీ ఆదిత్య మరో ప్రయోగం చేశారు. గత 30 సంవత్సరాలనుండి సినీ రంగం లో పలు ప్రయోగాలు చేస్తూ ఆదిత్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రికార్డులు సాధిస్తూ గుర్తింపు పొందారు. ఈరోజు మరో అడుగు ముందుకేసి గాయకుడు గా మారారు.

సాంకేతిక విప్లవం లో భాగం గా వచ్చిన AI ( ARTIFICIAL INTELLIGENCE ) విధానం లో నాలుగు నిముషాలు సమయం గల ప్రేమ గీతాన్ని రచించి గానం చేశారు.’ రాయే… నా లచ్చి ‘ అంటూ జానపద శైలిలో ఉత్తరాంద్ర యాస లో సాగిన ఈ గీతం టీజర్ ఇప్పటికే ప్రజాధరణ పొందింది.

నేడు 11 వ తేదీ, ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ గీతాన్ని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ ప్రయోగం లో కూడా ఆదిత్య విజయం సాధించారు. పలువురు అభిమానులు, మిత్రులు ఆదిత్య కు అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్ లో ఈ AI విధానం లో మరిన్ని ఆడియో, వీడియో గీతాలను రూపొందిస్థానని ఆదిత్య హామీ ఇచ్చారు.

Related posts

కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం

Satyam News

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి

Satyam News

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎలా ఉంటుందో తెలుసా?

Satyam News

వ్యవసాయంలో ఏపీ టాప్‌….. ప్రకృతి సేద్యానికి కేంద్రం నజరానా

Satyam News

పొత్తుల కోసం తహతహలాడుతున్న ‘సింగిల్ సింహం’

Satyam News

సిగరెట్లు, పాన్ మసాలా ప్రియం

Satyam News

Leave a Comment