సినిమాహోమ్

గాయకుడు గా మారిన దర్శకుడు పీసీ ఆదిత్య

#PCAditya

విలక్షణ దర్శకుడు, నిత్య ప్రయోగశీలి డా. పీసీ ఆదిత్య మరో ప్రయోగం చేశారు. గత 30 సంవత్సరాలనుండి సినీ రంగం లో పలు ప్రయోగాలు చేస్తూ ఆదిత్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రికార్డులు సాధిస్తూ గుర్తింపు పొందారు. ఈరోజు మరో అడుగు ముందుకేసి గాయకుడు గా మారారు.

సాంకేతిక విప్లవం లో భాగం గా వచ్చిన AI ( ARTIFICIAL INTELLIGENCE ) విధానం లో నాలుగు నిముషాలు సమయం గల ప్రేమ గీతాన్ని రచించి గానం చేశారు.’ రాయే… నా లచ్చి ‘ అంటూ జానపద శైలిలో ఉత్తరాంద్ర యాస లో సాగిన ఈ గీతం టీజర్ ఇప్పటికే ప్రజాధరణ పొందింది.

నేడు 11 వ తేదీ, ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ గీతాన్ని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ ప్రయోగం లో కూడా ఆదిత్య విజయం సాధించారు. పలువురు అభిమానులు, మిత్రులు ఆదిత్య కు అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్ లో ఈ AI విధానం లో మరిన్ని ఆడియో, వీడియో గీతాలను రూపొందిస్థానని ఆదిత్య హామీ ఇచ్చారు.

Related posts

ట్రంప్ విధానాలపై అమెరికా లో నిరసనల హోరు

Satyam News

గణతంత్ర పెరేడ్ లో ‘ఆపరేషన్ సిందూర్’

Satyam News

ఎర్రకాలువ ముంపు సమస్యకు రూ.400 కోట్లతో శాశ్వత పరిష్కారం

Satyam News

ఏపీకి మరో భారీ పరిశ్రమ….. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌

Satyam News

అర్హతలేని వారికి రవాణా కాంట్రాక్టులు

Satyam News

నారా లోకేష్‌ మార్క్ ఎడ్యుకేషన్…కార్పొరేట్ కోటలు బద్దలు.!

Satyam News

Leave a Comment