25.2 C
Hyderabad
September 10, 2026

Category : హోమ్

ప్రత్యేకంహోమ్

ఆ పార్టీల పొత్తు కోసం జగన్‌ ఆరాటం…

Satyam News
సింగిల్‌ సింహం జట్టు కట్టడానికి సై అంటోంది. కలిసొచ్చే పార్టీలతో పొత్తులకు రెడీ అని సిగ్నల్‌ ఇస్తోంది. అదేనండీ.. సింహం సింగిల్‌గా వస్తుందని చెప్పుకొనే వైసీపీ.. పొత్తు ప్రయత్నాల్లో బిజీగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి....
ప్రపంచంహోమ్

ఇది కొంచెం పెద్ద విషయమే… ఓపిగ్గా చదవండి

Satyam News
పశ్చిమ జపాన్‌లోని ఒక కల్యాణ మండపంలో సంగీతం మోగుతున్నది. తెల్లని వెడ్డింగ్ గౌన్‌ ధరించి, తలపై కిరీటం పెట్టుకున్న యురినా నోగుచీ కన్నీళ్లు తుడుచుకుంటూ నిలిచింది. ఆమె ముందు భర్త కాబోయే వ్యక్తి నిలబడి...
జాతీయంహోమ్

మోదీ, అమిత్ షాలు రాజీనామా చేయాలి

Satyam News
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
విశాఖపట్నంహోమ్

విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ ప్రజాదర్బార్

Satyam News
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 78వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖపట్నం కంచరపాలెంలోని ఓల్డ్...
సంపాదకీయంహోమ్

మళ్లీ ఫేక్‌ సర్వేల గోల.. నిండా మునిగినా జగన్‌ మారడా..??

Satyam News
ఏపీలో కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది.. ఏడాదిన్నర పాలనపై ఐఐటీఎన్‌ల సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది.. ఈ సర్వేలో సుమారు 40 ప్రశ్నలు సంధించారు.. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున భారీగానే...
సినిమాహోమ్

“జిందగీ ఇన్ టూ షేడ్స్” ఫిల్మ్ మేకర్’గా డాలి టోమర్’కి ఉజ్వల భవిష్యత్

Satyam News
“ఇఫ్తేకర్ షరీఫ్” జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ “జిందగీ ఇన్ టూ షేడ్స్” హైదరాబాద్‌లో ప్రీమియర్‌ అయింది. ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి, వచ్చిన అతిథుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమానికి...
ప్రపంచంహోమ్

సిడ్నీ ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ లింక్

Satyam News
సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో పాల్గొన్న ఇద్దరిలో ఒక వ్యక్తిని సాజిద్ అక్రమ్ గా గుర్తించారు. సాజిద్ అంతర్జాతీయ...
ముఖ్యంశాలుహోమ్

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News
సచివాలయంలో వైద్యారోగ్య రంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని అత్యున్నత వైద్య నిపుణుల సలహా బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు....
జాతీయంహోమ్

సోనియా, రాహుల్ పై ఈడీ కేసు కొట్టివేత

Satyam News
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ దశలో ఈడీ...
ముఖ్యంశాలుహోమ్

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో లోకేష్‌ భేటీ సీక్రెట్‌..?

Satyam News
మంత్రి నారా లోకేష్‌ బిజిబిజీగా గడుపుతున్నారు. అమెరికా, కెనడా పర్యటన ముగించుకుని వచ్చిన లోకేష్..వెంటనే విశాఖలో 8 ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇటీవల వరుస...