మహబూబ్ నగర్హోమ్

శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక మాసం వనభోజనాలు

#Gadwala

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం గంట వీధి నందు వెలిసిన అతి పురాతనమైన దేవాలయం శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్తీక మాసంలో  ఆఖరి సోమవారం కాబట్టి శ్రీ గోపాలకృష్ణ మందిరం నందు హిందూ బంధువుల సామూహిక వనభోజనాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ తరఫున ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో వచ్చి గోపాలకృష్ణుని పూజించి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీధి ప్రజలు కార్తీక వనభోజనం ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర యూనిట్‌ను అభినందించిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

Satyam News

అంతర్జాతీయ డేటా గేట్ వే గా వైజాగ్

Satyam News

వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలకు అండగా నిలబడదాం

Satyam News

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

Satyam News

కలల గోడలు… కదిలించే గాథలు!

Satyam News

ఆగష్టు 16న స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి

Satyam News

Leave a Comment