కర్నూలుహోమ్

కర్నూలు వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి

#KurnoolMarketYard

కర్నూలు వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. మార్కెట్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీ జీ భరత్ పాల్గొన్నారు. మంత్రికి నూతన చైర్మన్ అజ్మత్ బీ వైస్. చైర్మన్ శేషగిరి శెట్టి గజమాలతో స్వాగతం పలికారు. మార్కెట్ యార్డు కార్యదర్శి జయలక్ష్మి నూతన పాలకమండలి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గానికి చెందిన మార్కెట్ కమిటీ ని గత ప్రభుత్వంలో ఇతర నియోజకవర్గ నాయకులు పదవులు తీసుకున్నారని కూటమి ప్రభుత్వంలో అలాంటి పనులు జరగవని తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు.

Related posts

రాజధాని రైతులకు చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌….!!

Satyam News

ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు

Satyam News

దీపావళి సోమవారమా? మంగళవారమా?

Satyam News

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో తేనీటి విందు

Satyam News

వైభోగ జీవితంలోని కాళ రాత్రులు!

Satyam News

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Satyam News

Leave a Comment