భారీ భూ కంపంతో అతలాకుతలమైన ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం సహాయం కోసం ఎదురుచూస్తున్నది. శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కుదిపేసింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 53 మంది మృతి...
ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. అమెరికా, ఇజ్రాయెల్ పూర్తిగా ఓడిపోయే వరకు వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ స్పష్టం...
లొంగిపోతే తప్ప ఇరాన్ తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠినంగా హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచేవిగా...
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ట్యాంకర్ల రాకపోకలు గత వారంతో పోలిస్తే దాదాపు 90 శాతం మేర తగ్గాయని నౌకల కార్యకలాపాల విశ్లేషణలో వెల్లడైంది. కెప్లర్ సంస్థకు చెందిన ప్రిన్సిపల్ ఫ్రైట్ అనలిస్ట్ మాట్...
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలైన తస్నిమ్ మరియు ఫార్స్ ధృవీకరించాయి. ఈ అకస్మాత్తు పరిణామంతో మధ్యప్రాచ్యంలో...
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు శుక్రవారం నాటికి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం,...