తెరాసతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే
తెరాస ప్రభుత్వ హయాంలోనే మున్సిపాలిటీలు, పట్టణాల అభివృద్ధి జరుగుతుందని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో మంజూరైన సుమారు 1 కోటి 60...