పిల్లలకు చదువు చెప్పాల్సిన ఒక టీచర్ ‘హనీ ట్రాప్’ కు పాల్పడి ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని ఓ ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీదేవి రుడాగిపై...
ఎల్ ని నో ప్రభావం కేవలం పంటలపైనే కాదు… తాగు నీరు, సాగునీరు పైనే కాదు… మన నిద్రా వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. వాతావరణ మార్పుల ప్రభావం కేవలం ఉష్ణోగ్రతల...
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీ కే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించబోతున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ నాయకత్వ మార్పుపై నెలలుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు...