35.2 C
Hyderabad
April 24, 2024 12: 50 PM

Tag : Tamilnadu

Slider జాతీయం

సీఎంకు తెలియకుండా మంత్రిని డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam NEWS
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అలవాటుగా మారింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల...
Slider ముఖ్యంశాలు

దారుణం

Murali Krishna
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య, నలుగురు చిన్నారులను దారుణంగా నరికి చంపాడు. వారందరినీ హత్య తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు భార్య, నలుగురు బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన...
Slider జాతీయం

దక్షిణ భారత దేశానికి మండస్ తుపాను ప్రమాదం

Satyam NEWS
దేశంలోని దక్షిణ ప్రాంతానికి ‘మండస్’ తుపాను ముప్పు పొంచి ఉంది. తుపాను ఈరోజు చెన్నై తీరాన్ని తుపాను తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ...
Slider ప్రత్యేకం

రమ్మీ పాఠాన్ని తొలగిస్తాo

Murali Krishna
ఆరో తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్న రమ్మీ గేమ్‌ గురించిన పాఠాన్ని తొలగిస్తామని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ జూదంపై నిషేధం బిల్లును గవర్నర్‌ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఈ నేపథ్యంలో ఆరో...
Slider ప్రత్యేకం

వణికిస్తున్న మద్రాస్ ఐ

Murali Krishna
తమిళనాడు ప్రజలను మద్రాస్‌ ఐ వణికిస్తోంది. ఆస్పత్రులన్నీ కళ్లకలక బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 2వందల నుంచి 250మంది వరకు చికిత్స పొందుతున్నారు. మదురైలో మద్రాస్‌ ఐ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్...
Slider ప్రత్యేకం

తమిళనాడులో 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

Bhavani
తమిళనాడులోని 45 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈరోజు ఏకకాలంలో దాడులు చేసింది. అక్టోబర్ 23న కోయంబత్తూర్‌లో దీపావళి సందర్భంగా ఆలయం వెలుపల జరిగిన కారు బాంబు పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ ఈ...
Slider జాతీయం

ఏఐఏడిఎంకె లో ముసలం: పన్నీర్ సెల్వంకు ఎదురుదెబ్బ

Satyam NEWS
తమిళనాడులో అన్నాడీఎంకేపై ఆధిపత్య పోరులో మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎఐఎడిఎంకె జనరల్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ పదవిని పునరుద్ధరించాలని ఎడప్పాడి కె. పళనిస్వామి తీర్మానం చేయడంతో దానిని...
Slider ఆధ్యాత్మికం

హిందూ దేవాలయాలను సాదువులకు అప్పగించండి

Satyam NEWS
హిందూ దేవాలయాలను నిర్వహించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైనందున తక్షణమే వాటిని సాదువులు, సంత్ లతో కూడిన కమిటీలకు అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని విశ్వ...
Slider జాతీయం

మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులు

Sub Editor 2
మాజీ మంత్రి ఎస్‌పీ వేలుమణి ఆస్తులపై ఏసీబీ మరోసారి పంజా విసిరింది. ఆదాయానికి మించి రూ.58.23 కోట్లు కూడబెట్టిన ఆరోపణలపై వేలుమణికి చెందిన 52 చోట్ల అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేపట్టారు....
Slider జాతీయం

జల్లికట్టుకు గైడ్ లైన్స్ తో గ్రీన్ సిగ్నల్

Sub Editor
జల్లికట్టు ఆటకు తమిళనాడు సర్కార్ పచ్చ జెండా ఊపింది. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొవిడ్‌  మార్గదర్శకాలను తప్పకుండా...