రాజస్థాన్ కేపిటల్ సిటీ జైపూర్లో శుక్రవారం వేకువ జామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్క సారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో భూమి కంపించగా రిక్టర్ స్కేల్ పై...
రాజస్థాన్లో కరోనాతో పాటు, స్వైన్ ఫ్లూ భయపెట్టడం ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, దేశంలో రాజస్థాన్, కర్ణాటకలలో ఇన్ఫ్లుఎంజా హెచ్1ఎన్1 కేసులు అత్యధికంగా ఉన్నాయి. ఇది...
వ్యసనాలకు బానిస అయి అప్పులు చేస్తున్న తండ్రిని ఎలా వదిలించుకోవాలో ఆ అమ్మాయికి తెలియలేదు. దాంతో తన ప్రియుడికి డబ్బులు ఇచ్చి హత్య చేయించేసింది…. అమ్మో ఇంత దారుణానికి ఆ అమ్మాయి ఒడిగట్టిందా? అని...
నుపూర్ శర్మ ఫొటోను డిపిగా పెట్టుకున్నందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జూన్ 28న దారుణంగా గొంతు కోసి హత్య చేసి ఉదయ్పూర్కు చెందిన కన్హయ్యాలాల్ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాజస్థాన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయన...
భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా వీరమరణం పొందారు. బార్డర్లో శిక్షణ సమయంలో వైమానిక...
ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ట్రక్కు నుంచి యుద్ధ విమానం ఫైటర్ జెట్ టైర్ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. రాజస్థాన్లోని లక్నో ఎయిర్బేస్ నుంచి జోధ్పూర్ ఎయిర్బేస్కు యుద్ధ విమానాన్ని తరలిస్తుండగా ఈ ఘటన...
రాజస్థాన్లో ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు సచిన్ పైలట్ . అశోక్ గెహ్లాట్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పైలట్ వర్గానికి చెందిన ఐదుగురికి మంత్రిపదవులు దక్కాయి. కొత్తగా 15 మంది ప్రమాణం చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్లో...