26.3 C
Hyderabad
September 19, 2026

Tag : #IndianMilitary

ముఖ్యంశాలుహోమ్

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News
భారత సైన్య చరిత్రలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. భారత రాష్ట్రపతి వద్ద ‘ఎయిడ్-డి-క్యాంప్’ (ఏడీసీ)గా మేజర్ నవ్య షెకావత్ ఎంపికై చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు దశాబ్దాలుగా ప్రధానంగా పురుష సైనిక అధికారులకే పరిమితమైన...
జాతీయంహోమ్

చైనా సరిహద్దు వద్ద భద్రత పెంచిన భారత్

Satyam News
చైనా సరిహద్దును మరింత పటిష్టం చేసే చర్యలకు భారత్ ఉపక్రమించింది. చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఐదు సమగ్ర యుద్ధ బృందాల ఏర్పాటు ప్రక్రియను బుధవారం అధికారికంగా ప్రారంభించింది. ఆదేశాలు అందిన 24 గంటల్లోనే లక్ష్యాలపై...
ప్రత్యేకంహోమ్

భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం

Satyam News
భారత్ తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశలో మరో విజయం సాధించింది. భారతదేశ వాయు రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దీర్ఘ శ్రేణి...
ప్రపంచంహోమ్

పాకిస్తాన్ కు మళ్లీ హెచ్చరిక జారీ చేసిన భారత్

Satyam News
సరిహద్దుల్లో ఏ మాత్రం అతిగా ప్రవర్తించినా ఒక్క క్షణం కూడా ఉపేక్షించేది లేదని భారత్ మరొక్క మారు పాకిస్తాన్ ను హెచ్చరించింది. ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవం సందర్భంగా భారత సైన్యం పాకిస్థాన్‌కు మరోసారి...
జాతీయంహోమ్

రక్షణ రంగ నిపుణుడు మరూఫ్ రజా ఇక లేరు

Satyam News
భారతదేశపు ప్రముఖ రక్షణ మరియు వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు, రిటైర్డ్ మేజర్ మరూఫ్ రజా (66) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి గుర్గావ్‌లోని ఒక...