28.2 C
Hyderabad
April 20, 2024 11: 45 AM

Tag : Students

Slider ముఖ్యంశాలు

ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని స్టూడెంట్స్ ఆత్మహత్య

Bhavani
సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెంది ఉరివేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాకలోని...
Slider నిజామాబాద్

పాకెట్ మనీతో సమాజ సేవ చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్ధులు

Satyam NEWS
చదువుతో పాటు సమాజ సేవ వారి బాధ్యతగా భావించారు. పేద విద్యార్థుల బడికి దాతలుగా మారి 700 మంది పాఠశాల విద్యార్థులకు మార్గదర్శకులు ఆయ్యారు. వారి ప్యాకెట్ మనీ పదిలంగా దాచి, ప్రభుత్వ బడికి...
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి దర్శనం  పరమానందం

Murali Krishna
తిరుమల శ్రీవారిని  దాదాపు 400 మంది అంధ విద్యార్థులు, ప్రత్యేక ప్రతిభావంతులు తమ దివ్యనేత్రాలతో దర్శనం చేసుకుని ఆనంద పరవశులయ్యారు.  హైదరాబాద్ కు చెందిన శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో...
Slider చిత్తూరు

విద్యార్థుల జీవితాలు కలర్ ఫుల్ తో పాటు మీనింగ్ ఫుల్ గా ఉండాలి

Bhavani
విద్యార్థుల జీవితాలు రంగులమయం గానే కాకుండా అర్థవంతంగా కూడా ఉండాలని రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కే.రోజా తెలిపారు. తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా...
Slider పశ్చిమగోదావరి

ఆధునిక టెక్నాలజీని విద్యార్ధులు వినియోగించుకోవాలి

Bhavani
మారుతున్న నవ నాగరిక సమాజంలో ఆధునిక ఇంటర్ నెట్ టెక్నాలజీ విద్య పై విద్యార్థులు 8వ తరగతి నుండే అవగాహన పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఉచితంగా ట్యాబ్ లు అందిస్తోందని ఏలూరు జిల్లా...
Slider అనంతపురం

అర్ధరాత్రి కస్తూరిబా గాంధీ విద్యార్థినులను పరామర్శించిన మంత్రి

Bhavani
అనంతపురం జిల్లా శింగనమల‌ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం వసతి గృహంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ హుటాహుటిన అక్కడకు వెళ్లారు. అనంతపురం జిల్లా...
Slider జాతీయం

జైపూర్‌ స్కూల్ లో కరోనా .. 11 మందికి పాజిటివ్‌

Sub Editor
రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఓ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొత్తం 11 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసేశారు....
Slider ప్రపంచం

నైజీరియా లో ఘోరం: 200 మంది చిన్నారుల‌ కిడ్నాప్

Satyam NEWS
నైజీరియాలో జరిగిన దారుణమైన సంఘటన అక్కడి తల్లి దండ్రుల్లో భయం కల్గిస్తుంది. ఆ దేశం లోని ఒక పాఠ‌శాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులను ఉగ్ర‌వాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉత్తర నైగర్...
Slider వరంగల్

విద్యార్థులకు న్యాయం చేయాలి

Sub Editor
ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న షటర్లను తొలగించాలని(ఎస్ఎఫ్ఐ) భారత విద్యార్థి సమైక్య (డివైఎఫ్ఐ) డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోసబ్ కలెక్టర్కు వినతి ప‌త్రం ఇచ్చారు. ఈ...
Slider ప్రత్యేకం

తల్లిదండ్రుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న కార్పొరేట్లు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాయి. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేక రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు చేతులు ఎత్తేయడం ఈ కార్పొరేట్...